News

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ...
డయాబెటిస్ ఒక పెద్ద సమస్య. నిరంతరం దానిపై కన్నేసి ఉంచాలి. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి డయాబెటిస్‌ని బాగా ...
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో సంభవించిన వినాశకరమైన మేఘాల విస్ఫోటనం 60 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా ...
పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘ఓజీ’ (OG). గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ ...
పవన్ కల్యాణ్ అభిమాన craze మరోసారి కనిపించింది. పవన్ అన్న బస్సు వెళ్తుండగా, ఒక అభిమాని ఆ బస్సు వెనుక పరుగెత్తాడు. అభిమానుల ...
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై సంచలన ఆధారాలు బయటపెట్టారు బీఆర్ఎస్ నాయకుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్. 2023 అక్టోబర్ 21వ తేదీ ...
ముంబయిను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది.
శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. భక్తులు శిఖర దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. నల్లమల కొండలలో 2,835 అడుగుల ...
అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లో ఒక బస్సు నదిలోకి పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు ...
తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పంటలు పండాలంటే యూరియా అవసరం. రైతులు ప్రభుత్వాలను యూరియా సరఫరా ...
ఏపీ మహిళలకు శుభవార్త. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం.. మహాలక్ష్మి ప్రారంభమైంది. రత్నగిరి కొండపై ఘనంగా గోకులాష్టమి వేడుకలు.. విశేష పూజలు..!
1. నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్‌ C సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.